నగరంలో జరిగిన టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ డా” తమిలిసాయి సౌందర్యజన్ చేతుల మీదుగా మోస్ట్ ప్రామిసింగ్ ప్లోట్రెడ్ డెవలపర్స్ ఆఫ్ ది ఇయర్” అవార్డు ను సమొహ ప్రాజెక్ట్స్ చైర్మన్ కుర్ర మల్లికార్జున్ అందుకున్నారు .ఈ సందర్భంగా
సమొహ ప్రాజెక్ట్స్ చైర్మన్ కుర్ర మల్లికార్జున్ మాట్లాడుతూ..* టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ డా” తమిలిసాయి సౌందర్యజన్ చేతుల మీదుగా మోస్ట్ ప్రామిసింగ్ ప్లోట్రెడ్ డెవలపర్స్ ఆఫ్ ది ఇయర్” అవార్డును అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.