ప్రముఖ జబర్దస్త్ నటుడు శాంతి కుమార్ తుర్లపాటి కధ, డైలాగ్స్, లిరిక్స్,స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు, ప్రశాంత్ టంగుటూరి గారు దీనికి నిర్మాత గా వ్యవహ రిస్తున్నారు ,శ్రీనివాస సాయి ప్రధాన పాత్ర పోషిస్తూ వుండగా రితిక చక్రవర్తి హీరోయిన్ గా నటిస్తున్నారు, మరొక ప్రత్యేక పాత్ర లో ఓ ప్రముఖ హీరో కూడా నటించనున్నారు అని చిత్ర బృందం తెలియ చేసింది, ఈ మూవీ కి డి.ఓ.పి గా సీనియర్ శ్రీ మురళి మోహన్ రెడ్డి గారు అలాగే సంగీతం సత్య కశ్యప్ గారు అందిస్తున్నారు, నాతో నేను అనే మూవీ పాటల రికార్డింగ్ కార్యక్రమం ఈ రోజు మా స్టూడియో లో ప్రారంభించటం జరిగింది అని తెలియచేసుకుంటున్నాం.
నటి నటులు :
శ్రీనివాస సాయి
రితిక చక్రవర్తి
తదితరులు
సాంకేతిక వర్గం :
బ్యానర్ :శ్రీ భ వ్ నీ ష్ ప్రొడక్షన్స్
సంగీతం :సత్య కశ్యప్
నిర్మాత :ప్రశాంత్ టంగుటూరి
సమర్పణ :ఎల్లాలుబాబు టంగుటూరి
దర్శకత్వం :శాంతి కుమార్ తుర్లపాటి
పి. ఆర్.వో :తేజస్వి సజ్జా