లక్కీ ఓం క్రియేషన్స్ సమర్పణలో ఎల్ ఓ ఎల్ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై మున్నా హీరోగా నిర్మిస్తున్న చిత్రం “ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు ” .ఈ చిత్రం పాటల రికార్డింగ్ నేడు హైదరాబాద్ లో ప్రారంభమైనది. మొదటి పాటను కీరవాణి తనయుడు కాలబైరావ పాడిన పాటతో ,పూజాకార్యక్రమాలు ప్రారంభమైనాయి.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు లక్ష్మణ్ జెల్లా మాట్లాడుతూ “ఫ్రెండ్ షీప్ ను కొత్తకోణం లో చూపే యూత్ ఫుల్ సబ్జెక్ట్ మా చిత్రం.మంచి ఎమోషన్స్ ఉన్న యాక్షన్ ఎంటర్ టైనర్ మాచిత్రం డిఫనెట్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో రాబోతుంది’ అన్నారు.మొదటి షెడ్యూల్ డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభంవుతుందని నిర్మాత చండ్ర చంద్రశేఖర్ తెలిపారు.గోదావరిఖని,గోవా,సిం