Kethireddy Jagadishwara reddy about k.a.paul and rgv press release and related court orders

కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి చాలా రోజుల ముందే ఈ “కమ్మ రాజ్యాం లో కడప రేడ్లు”” అనే సినిమా టైటిల్ వలన రీలీజ్ వివాదంలో      చిక్కుకు0టు0దని ..కేవలం పబ్లిసిటీ హైప్ కొరకు టైటిల్ అప్పటి వరుకు  ఉపయోగపడుతుందని …..సెన్సార్ కులాల పేరుతో కమ్మ ,రెడ్డి లతో ఉన్న టైటిల్ ఇవ్వరని ఇటీవల వచ్చిన “వాల్మీకి “అందుకు ఉదాహరణనని,వర్మ వాల్మీకి లాగా ఒక రోజు ముందు టైటిల్ మార్చి ఉంటే సినిమా రీలిజ్ అయ్యివుండేదని,ఒక డిస్క్లైమార్ తో సరిపోయేదని ,సెన్సార్ యాక్ట్ సెక్షన్ 21 ప్రకారం కోర్టు నందు వివాదం ఉంటే సినిమా కి సర్టిఫికెట్ ఇవ్వకూడదు అని రూలు చైపుతుందని ,ఆ రూలుకి విరుద్ధంగా “సైరా”సెన్సార్  అప్పుడు అధికారులు నడుచుకోవటం జరిగింది కాబట్టి మేము ఈ విషయం ను కోర్ట్ మరియు ముంబై సెన్సార్ కేంద్ర కార్యాలయంతో పాటు,సి.బి.ఇ. అధికారుల దుష్టికి కూడా తీసుకురావటం జరిగిందని. అప్పటినుంచి ఇప్పుడు కచ్చితంగా అధికారి ఆ చట్టాన్ని  పాటించుచున్నారని…ఇది ఒక సామాజిక అంశం గా తీసుకుని సెన్సార్ “”అమ్మ రాజ్యాంలో కడప బిడ్డలు “” టైటిల్ సెన్సార్ మార్చినప్పటికి..కోర్టు ఆదేశాలు లేకుండ సెన్సార్ ఆ చిత్రం ను చూడడం జరగదని,వర్మ కోర్ట్ లో ఒక నా సినిమాలో ప్రపంచ శాంతి దూత కె.ఏ .పాల్ పాత్ర లేదని ఒక డిక్లరేషన్ ద్వారా తెలిపితే రిలీజ్ అయ్యిపొయ్యేదని , ఇప్పుడు   కె.ఏ. పాల్ కేస్ తుది తీర్పు వచ్చు వరకు సెన్సార్ చూసిన కూడ  సర్టిఫికెట్ హోల్డ్ లో పెట్టుకోవటం తప్పనిసరి అని,కాలం గడిచేకొద్దీ పోస్టర్స్ రోడ్ మీద వేశారు కాబట్టి సగటు ప్రేక్షకుడు దుష్టిలో ఇది ఒక వచ్చి పోయిన సినిమా అని అనుకొనే ప్రమాదం ఉందని ,అసలే రాజకీయ వేడి లేనప్పుడు రిలీజ్ అవ్వుతున్న సినిమా కదా..ఈ సినిమా రీలిజ్  కాకుండా  ఉండాలని (చంద్రబాబు రూపంలో) కోరుకొంటు దీని వెనుక సినీరంగంలోనీ కొందరు పెద్దలు బాగా పనిచేయుచున్నారని .కె.ఏ
పాల్ సమస్య చాలా చిన్న సమస్య అని కేతిరెడ్డి తెలిపారు ,కె.ఏ.పాల్ ఆరోపణ లకు  సంభందించి కొన్ని రీసెంట్ జడ్జిమెంట్స్ “”లక్మిస్ ఎన్టీఆర్..ల్లక్మిస్ వీరగ్రంధం ..సైరా నరసింహా రెడ్డి లలో తెలంగాణ కోర్ట్ ఇచ్చిన  జడ్జిమెంట్స్  దీనికి ఆధారమని.ఓక సినిమా సెన్సార్ అయ్యిన ఆపు హక్కు ఒక్క రాష్ట్ర ప్రభుత్వల చేతిలో ఉంటుంది శాంతిభద్రతలు, ఇరు కులాల మధ్య ,మతాల మధ్య ఘర్షణ లు వస్తాయి అని అనిపిస్తే చిత్ర విడుదల తరువాత కానీ ముందు అనుమానం ఉంటే పోలీస్ చూసే వరకు విడుదల కష్టం, కాకపోతే కోర్ట్  కె.ఏ.పాల్ కి సినిమా రిలీజ్ అయ్యిన తర్వాత తననూ కించపరిచే విధంగా ఉంటే ఈ కోర్ట్ కి తీరిగిరావచ్చు అని తెలపటం జరుగుతుందని.లేకపొతే పరువునష్టం దావా వేసుకోవచ్చుని.సినిమా అనేది ఖర్చు పెట్టి తీసుతారు కాబట్టి ..అంతే కాకుండా దర్శకుడు కి భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుందని,మన రాజ్యాంగ0 అది కళలకు ఇచ్చిన స్వేచ్ఛ ని  కె.ఏ. పాల్  గాని ఇతరులు ఎవ్వరెన కానీ ప్రస్తుతానికి రీలిజ్  డిలే చేయవచ్చు కానీ ఇప్పుడు పాల్.వర్మ  నాలుగు రోజులు టి.వి లలో డిబేట్ ల పేరుతో పబ్లిసిటీ పొందుటకు మరియు టీవీ వారికి ఒక గంట ,రెండు గంటల సందడికి కారకులు అవ్వుతారు,అసలే వార్తలు లేక టి.ఆర్.పి లు తగ్గిన నేపథ్యనికి ఉపయోగపడే ఒక వేదిక ప్రస్తుతనికి ఈ సినిమా  ఆనీ  కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here